నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు
సీలింగ్ భూముల్లో నిర్మాణాలకు అనుమతి లేదు.ఎవరూ నిర్మాణాలు చేపట్టొద్దుః కమిషనర్ అమరేందర్రెడ్డి
On

https://www.saisuryaa.com/rangareddy/do-not-want-to-build-houses-in-a-prohibited-area/article-582
తుర్కయంజాల్-సాయిసూర్య-తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఎంఎంకుంటలోని సీలింగ్, హార్డ్వేర్ పార్క్ భూముల్లో నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. నిషేధిత ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను పంపించి వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Views: 28
About The Author

Related Posts
Latest News
30 May 2025 10:01:36
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: గంగరాయి చెరువు మాయం అవుతోంది. కబ్జాదారులు చెరువును పూడ్చేస్తూ.. కనుమరుగు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. హైడ్రా స్పందన కరువైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ...