జాతీయం

జాతీయం 

దేశంలో జనాభా లెక్కలకు మోక్షం

దేశంలో జనాభా లెక్కలకు మోక్షం జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం2011లో చివరిసారిగా జనాభా లెక్కలు2022లో జరగాల్సిన జనాభా లెక్కల తంతుకోవిడ్ కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కలుభారత్-పాక్ ఉద్రికత్తల వేళ కీలక నిర్ణయం
Read More...
జాతీయం 

నాడు ఇజ్రాయెల్‌లో నేడు భారత్‌లో ఒకే తరహా దాడి

నాడు ఇజ్రాయెల్‌లో నేడు భారత్‌లో ఒకే తరహా దాడి 2023 అక్టోబర్ 7..మతం మాటున ముష్కరుల మారణహోమంఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రదాడి..1200 మంది మృత్యువాత..2025, ఏప్రిల్ 22 మంచుకొండల్లో అదే ముష్కరుల మారణ హోమం26 మంది పర్యాటకుల మృత్యువాత
Read More...
జాతీయం 

Terrorist Attack:జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

Terrorist Attack:జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతిపర్యటకులే లక్ష్యంగా దాడులుసౌదీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని భారత్ వచ్చి..రివ్యూ చేసిన ప్రధాని మోదీ
Read More...
జాతీయం 

Sitarama Kalyanam:శ్రీరామనవమి సర్వ శ్రేయస్కరం

Sitarama Kalyanam:శ్రీరామనవమి సర్వ శ్రేయస్కరం భద్రాచలం: శ్రీరామనవమి పండుగ రోజే సీతారామ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భద్రాచలంలో ప్రత్యేకంగా కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్ట, రామతీర్థంలో కూడా కళ్యాణాలు జరుగబోతున్నాయి. శ్రీరామనవమి తొమ్మిది రోజుల పండుగగా కొందరు జరుపుకొంటారు. కొంతమంది పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ మరికొంత మంది శ్రీరామనవమి నుంచి వరుసగా తొమ్మిది...
Read More...
జాతీయం 

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు కొన్ని రోడ్లు జలమయం అవ్వగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో బెంగళూరు వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. వర్షం తగ్గగానే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.ఈ క్రమంలో ప్రయాణికులు...
Read More...
జాతీయం 

రాజకీయ సంస్కరణలు రావాలి !

రాజకీయ సంస్కరణలు రావాలి ! రాజకీయ సంస్కరణలు లేకుండా భారత్ మనుగడ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎంతసేపు సీట్లు, ఓట్లు,నాయకుల జీతాలు, భత్యాలు, పెన్షన్లు, ఉచిత పథకాలు వంటివాటి చుట్టే రాజకీయం సాగుతోంది. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు రావాల్సి ఉంది. చైనా లాంటి దేశాలు ఆర్థికంగా పురోగమిస్తుంటే భారత్‌ మాత్రం కేవలం రాజకీయ నాయకుల స్వార్థం కారణంగా...
Read More...
జాతీయం 

Election Commission:ఓటరు కార్డుతో ఆధార్‌ అనుంధానం

Election Commission:ఓటరు కార్డుతో ఆధార్‌ అనుంధానం న్యూ ఢిల్లీ:  ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్ధాయితో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. ఆర్టికల్‌ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ అనుసంధాన పక్రియ చేపట్టనున్నట్లు- తెలిపింది.  ఇందుకోసం యూనిక్‌...
Read More...
జాతీయం  తెలంగాణ 

Jishnudev Varma:దత్తత గ్రామంలో అభివృద్ది పనులకు గవర్నర్‌ శంకుస్థాపనలు

Jishnudev Varma:దత్తత గ్రామంలో అభివృద్ది పనులకు గవర్నర్‌ శంకుస్థాపనలు హైదరాబాద్‌: ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్నారు. మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో పర్యటించిన అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. తెలంగాణలో మొదటిసారి అడవి ప్రాంతానికి వచ్చానని.. ఇక్కడికి వస్తుంటే తన సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలిగిందని చెప్పారు....
Read More...
జాతీయం 

Parliament :పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌ 

   Parliament :పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌  పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌  పార్లమెంట్‌ బడ్జెట్‌  సమావేశాల రెండో సెషన్‌ సోమవారం నుంచి జరుగనున్నది. ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్‌ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌...
Read More...
జాతీయం 

Delhi :గిర్‌ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్‌ సఫారీ

 Delhi :గిర్‌ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్‌ సఫారీ గిర్‌ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్‌ సఫారీ సూర్య టుడే డెస్క్ : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ లయన్‌ సఫారీ చేశారు. గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఆయన.. గిర్‌ వన్యప్రాణి అభయారణ్యంలో కలియతిరిగారు. అడవంతా తిరుగుతూ కెమెరా పట్టుకుని సింహాల ఫోటోలు తీశారు. ప్రతి ఒక్కరూ జీవ...
Read More...